నేతాజీ మరో 20 ఏళ్లకు పైగానే క్షేమంగా ఉన్నారా ??!
నేతాజీ 1945లో మరణించలేదు. మరో 20ఏళ్లకు పైగానే క్షేమంగా ఉన్నారని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం దొరికింది. 1966 తాష్కెంట్ లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రితో దిగిన గ్రూప్ ఫోటోనే నిదర్శనం. పైగా, ఫోరెన్సిక్ ఫేస్ మ్యాపింగ్ కూడా ఇదే నిజమని తేల్చి చెప్పింది. మరి ప్రధాని మోదీకి మరో అస్త్రం దొరికినట్లేనా ? నేతాజీ మరణం వెనుక రహస్యాలు తేలితే దేశ రాజకీయ చరిత్రలో హీరోలనుకున్నవారు విలన్లుగా మారతారా? ఏమో...చూడాల్సిందే...
https://www.telugu360.com/te/subhas-chandra-bose/
https://www.telugu360.com/te/subhas-chandra-bose/
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి