ఆ ఐదు నిమిషాలు!
బెంగళూరులో ఫిబ్రవరి 27 ఆదివారం భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన డే/నైట్ మ్యాచ్ `టై' కావడం ఓ ఉత్కంఠ భరిత సన్నివేశం. చివరి రెండు ఓవర్ల ఆట చూస్తుంటే, వరల్డ్ కప్ మ్యాచ్ లంటే ఇంత థ్రిల్ గా ఉంటాయా ? అనిపించకమానదు. మ్యాచ్ చేజారిపోతున్న తరుణంలో భారత్ ఆటగాళ్లు మలుపుతిప్పి టై అయ్యేలా చూశారు. సచిన్ , స్ట్రాస్ ఇద్దరూ ఇద్దరే అన్నట్టుగానే, ఒకదానితో మరొకటి తీసిపోనట్టుగా రెండు జట్లు తలపడ్డాయి. ఫలితంగా మ్యాచ్ టై అయింది. చివరి ఐదు నిమిషాల ఆట ఎలా సాగిందో మీరే చూడండి....
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి