ఆ ఐదు నిమిషాలు!

బెంగళూరులో ఫిబ్రవరి 27 ఆదివారం భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన డే/నైట్ మ్యాచ్ `టై' కావడం ఓ ఉత్కంఠ భరిత సన్నివేశం. చివరి రెండు ఓవర్ల ఆట చూస్తుంటే, వరల్డ్ కప్ మ్యాచ్ లంటే ఇంత థ్రిల్ గా ఉంటాయా ? అనిపించకమానదు. మ్యాచ్ చేజారిపోతున్న తరుణంలో భారత్ ఆటగాళ్లు మలుపుతిప్పి టై అయ్యేలా చూశారు. సచిన్ , స్ట్రాస్ ఇద్దరూ ఇద్దరే అన్నట్టుగానే, ఒకదానితో మరొకటి తీసిపోనట్టుగా రెండు జట్లు తలపడ్డాయి. ఫలితంగా మ్యాచ్ టై అయింది. చివరి ఐదు నిమిషాల ఆట ఎలా సాగిందో మీరే చూడండి....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!