సాయిరెడ్డి విచార‌ణ‌ షురూ


జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయిరెడ్డిని గురువారం ఉదయం సీబీఐ అధికారులు చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ని దిల్ కుషా అతిథిగృహంలో సీబీఐ విచారించనుంది. విజయసాయిరెడ్డిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతిరోజు విచారణ పూర్తి అయిన వెంటనే చంచల్‌గూడ జైలుకి తరలించాలని కోర్టు తీర్పులో వెల్లడించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!