క‌స్టడీలో అయిదురోజులు


జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయిరెడ్డిని ఐదురోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ కేసులో విజయసాయిరెడ్డిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని సీబీఐపై పలు ఆంక్షలు విధించింది. ప్రతిరోజు విచారణ పూర్తై తర్వాత వెంటనే చంచల్‌గూడ జైలుకి తరలించాలని కోర్టు తీర్పులో వెల్లడించింది. కస్టడీ అప్పగింతపై సుదీర్ఘంగా కోర్టులో వాదనలు జరిగాయి. సీబీఐ వాదనలపై విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!