సిఎం పై చిరంజీవి గుర్రు


కృష్ణా జిల్లా కల్తీ సారా మృతుల కేసును తమ వర్గ రాజకీయాలకు చిరంజీవి వర్గం వాడుకుంటున్నట్లు కధనాలు వస్తున్నాయి. కల్తీ సారా వ్యవహారం ప్రబుత్వానికి నష్టం కలిగిస్తుందని భావిస్తున్న చిరంజీవి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఉందన్న అర్ధం వచ్చే విధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాయడం విశేషం. బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కాగా చిరంజీవి కూడా కల్తీ సారా మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లవచ్చని అంటున్నారు. మొత్తం మీద చిరంజీవి కల్తీ సారా వ్యవహారంపై గరం,గరం గా స్పందిచడం ఆసక్తికరంగా ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!