సినీప్రముఖుల ఇళ్లలో 2వరోజూ IT సోదాలు


AA


* IT కన్నుకప్పి కోట్ల రూపాయల లావాదేవీలు
* ఆరేళ్ల ఆదాయం లెక్కలు తేలుస్తున్న అధికారులు
* విశాఖలో భూములు కొనుగోళ్లపై వివరణకు వారం గడువు

ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులకు IT శాఖ సమన్లు జారీ చేసింది. IT శాఖ కన్నుకప్పి కోట్ల రూపాయల లావాదేవీలు ఎలా జరిగాయన్నదానిపై కూపీ లాగుతోంది. హైదరాబాద్‌, మద్రాస్‌, బెంగళూరుల్లో ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టిందీ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున, రవితేజ, అనుష్క, నిర్మాత శివప్రసాద్‌రెడ్డి, అనుష్క ఆస్తుల లెక్కింపు చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఇటీవల నాగార్జున విశాఖలో కొనుగోలు చేసిన భూముల లావాదేవీలకు సంబంధించన సమాచారం వారం రోజుల్లో తమకు ఇవ్వాలని ఆదేశించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!