తిరుమలలో అదిగో పులి!

AA


తిరుమలను పులిభయం ఇంకా వీడలేదు. ఈ ఉదయం నడక మార్గంలో చిరుత మరోసారి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. జీఎన్‌సీ టోల్‌గేట్‌ సమీపంలో ఉన్న దివ్యారామం సమపంలో చిరుత సంచరిస్తుండటాన్ని గమనించిన భక్తులు టీటీడీకి సమాచారమందించారు. గత మూడు నెలల కాలంలో కాలినడక మార్గంలో చిరుతలు కనిపించడం ఇది ఎనిమిదోసారి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!