టాలీవుడ్ పై ఐటీ ఉచ్చు

ఉన్నట్టుండి ఐటీ శాఖ తెలుగు సినీపరిశ్రమ (టాలీవుడ్) పై విరుచుకుపడింది. బుధవారం (23-03-11) ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఐటీ అధికారులు నాగార్జున, అనుష్క, రవితేజ కార్యాలయాలు, ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిపారు. హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు లోని ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు. అంతేకాదు, కామాక్షి మూవీస్ అధినేత శివప్రసాద్ రెడ్డి ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ బెంబెలెత్తిపోయింది. ఈ ఐటీ దాడుల వెనుక `రాజకీయ' వ్యూహం ఉన్నట్టుగా టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!