తెలంగాణ స‌మ‌స్య ఇప్పట్లో తెగ‌దు..


తెలంగాణ పై ప్రధాని మన్మోహన్ సింగ్ మళ్లీ పాత పాటే పాడారు. తెలంగాణపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం కష్టమైన పని అని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణ ఆఫ్రికా నుంచి తిరిగి వస్తూ మీడియాతో మాట్లాడారు. ఇటీవలి రోజులలో తెలంగాణపై ఒక ఈనెలాఖరు లేదా, నవంబరు మొదటి వారంలో నిర్ణయం జరగవచ్చని ప్రచారం జరుగుతున్న తరుణంలో ప్రధానే స్వయంగా ఈ ప్రకటన చేయడం మళ్లీ అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ అంశం ఇప్పట్లో తేలదన్న సంకేతాన్ని ఆయన ఇస్తున్నారు.వచ్చే ఏడాది మదట్లో తెలంగాణ వస్తుందని అద్వాని ప్రకటించిన రోజే ప్రధాని ఈ ప్రకటన చేయడం గమనార్హం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!