సోనియాగాంధీపై కేసు


తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీయో మోసం చేసిందని తెలంగాణకు చెందిన యువన్యాయవాది అరుణ్ కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ముందుగా మ్యానిఫెస్టోలో ప్రకటించి, ఇచ్చినహామీ నెరవేర్చకపోవడంతో తెలంగాణ ప్రాంతంలో దాదాపు ఏడువందల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని,దీనికి కారణం సోనియా గాంధీయేనని తన పిటిషన్ లో పేర్కొన్నారు. సోనియాగాంధీ నివాసప్రాంతానికి సమీపంలో పాటియాలా హౌస్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసి, సెక్షన్ 420తో పాటు మరో నాలుగు సెక్షన్లు కింద విచారించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో కానీ న్యాయవాదికి మాత్రం మీడియానుంచి మంచి సపోర్టే లభించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!