పోల‌వరం టెండ‌ర్‌కి టి-ఉద్యమానికి లింకు..?


టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టుపెట్టి పోలవరం టెండర్ దక్కించుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బినామీ పేరుతో కేసీఆర్ టెండర్ పొందారని అన్నారు. ఢిల్లీలో చేసుకున్న ఒప్పందం ఇదేనని అన్నారు. గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయని అన్నారు. దీనికి సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. కేసీఆర్‌కు పోలవరం టెండర్ దక్కగానే సకలజనుల ఉద్యమం ఆగిపోయిందన్నారు. ఉద్యమాన్ని కేసీఆర్ వ్యాపారం కింద మార్చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!