నేడు రైల్ రోకో లేదు..


రైల్ రోకో కార్యక్రమం సోమవారం ఉండదని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. “రాష్ట్రంలోని దుష్ట పాలనకు తెలంగాణ మంత్రులు సహకరించడమే కారణం. వారి వైఖరిని ప్రజలంతా ఖండిస్తున్నారు. ఈ పాలనను అంతమొందించండి. ఈ దిశగా ప్రజలు ఉద్యమించాలి” అని ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మెలో భాగంగా మూడు రోజుల రైల్ రోకోకు తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో చివరి రోజు ఆందోళనను విరమించుకుంది. ఈ విషయాన్ని కోదండరాం వెల్లడించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!