దీపావ‌ళి సంబ‌రాల‌లో అప‌శృతులు..

దీపావళి కారణమా , మరే కారణమో తెలియదుకాని రాష్ట్రంలోని పలు చోట్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి.హైదరాబాద్ లోని అంబర్ పేట వద్ద ఒక వాణిజ్య సముదాయంలోను , మాదాపూర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న ఒక హోటల్ లో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడ‌డంతో  అగ్నిమాపక సిబ్బంది వ‌చ్చి మంట‌ల‌ని ఆర్పారు. అలాగే విజయవాడ సామరంగం చౌక్ వద్ద కూడా ప్రమాదం చోటు చేసుకుంది. గుత్తి వద్ద ఒక భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!