ఆ ముగ్గురూ మూర్ఖులేనా..?


తెలంగాణవాదాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీని వీడిన ముగ్గురు ఎమ్మెల్యేలు మూర్ఖులంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. సొంత బలం లేక, తిరిగి ఎన్నికల్లో గెలవలేమని భయంతోనే వారు టీఆర్ఎస్ లో చేరానని ఆయన సోమవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. మరికొంతమంది టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయన్నారు. టీఆర్ ఎస్ లో చేరేవరకూ బాగానే ఉంటుందని, చేరిన తర్వాత వారి స్థానం గేటు బయటేనని తూర్పు జయప్రకాష్ రెడ్డి అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!