అద్వానీ ర‌థ‌యాత్ర.. బ‌హిరంగ‌స‌భ‌..


అద్వానీ ర‌థ‌యాత్రం రాష్ట్రంలో కొన‌సాగుతోంది మంగ‌ళ‌వారం నాడు నిజామాబాద్ నుండి మొద‌ల‌యిన ర‌థ‌యాత్ర బుధవారం ఉదయం 9.30కు నిజామాబాద్ నుంచి బయల్దేరి మెదక్, రంగారెడ్డి జిల్లాల మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటుంది. సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభతో ముగుస్తుంది. ఈ ర‌థ‌యాత్రలో రాష్ట్రంలో నెల‌కొన్న ప్రత్యేక రాష్ట్ర స‌మ‌స్యని బిజెపి ప‌రిష్కరిస్తాన‌ని హామీ ఇస్తోంది. ప్రత్యేక తెలంగాణ కోసం పార్లమెంటులో బిల్లు పెడితే బిజెపి స‌మ‌ర్థిస్తుంద‌ని, లేదంటే 2014లో తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక తెలంగాణ ఇవ్వడానికి సిద్దమ‌ని అద్వాని ప్రక‌టించారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఎలా ఉండ‌బోతాయో అన్నది ఆస‌క్తిక‌రంగా మారాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!