దాస‌రి స‌తీమ‌ణి ప‌ద్మ మృతి


ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు దాస‌రి నారాయ‌ణ‌రావు భార్య ప‌ద్మ మృతిచెందారు. గ‌త‌కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ప‌ద్మ హైద‌రాబాద్‌లోని య‌శోదా హాస్పిట‌ల్‌లో మృతి చెందారు. దాస‌రికి ఇద్ద‌రు కుమారులు, దాస‌రి ప్ర‌భు, దాస‌రి అరుణ్‌కుమార్. త‌న భార్య మ‌ర‌ణంతో దాస‌రి నారాయ‌ణ‌రావు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయ‌న్ని ఓదార్చ‌డానికి ప‌లువురు ప్ర‌ముఖులు హాస్పిట‌ల్‌కి వెళుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!