ఎమ్మార్ భూములు రైతుల‌కివ్వాలి


ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు ఇచ్చిన నానక్‌రాంగూడ భూములను తిరిగి రైతులకు అప్పగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆ భూముల్ని తమ పార్టీ కార్యకర్తలు ఆక్రమిస్తారని ఆయన హెచ్చరించారు. సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ బషీర్‌బాగ్‌లోని ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) కార్యాలయం ముందు బాధితులతో కలిసి ధర్నా చేశారు. ఎమ్మార్‌కు ఇచ్చిన 90 ఎకరాల భూమిని తిరిగి పేద రైతులు, ప్లాట్ యజమానులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!