మావోయిస్టు నేత కిష‌న్‌జీ ఎన్‌కౌంట‌ర్‌..


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా ఖుష్పనీ అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన మృతి చెందినట్టు జాతీయ చానళ్లలో వార్తలు వస్తున్నాయి. కిషన్‌జీతో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు హతమయినట్టు సమాచారం. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి కిషన్‌జీ స్వస్థలం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!