హైకోర్టులో బాబు వెకేట్ పిటిషన్

కాగా చంద్రబాబు ఆస్తుల కేసు విషయంలో ప్రతివాదులుగా ఉన్న రామోజీరావు, సిఎం రమేష్, నామా నాగేశ్వర రావు సుప్రీం కోర్టును ఆశ్రయించడం, కేసులో ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోమని కోర్టు వారికి సూచించడంతో పాటు హైకోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు సూచన మేరకు వారు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు సుప్రీంకు వెళ్లనప్పటికీ ఆ కోర్టు సూచనల దృష్ట్యా హైకోర్టును సోమవారం ఆశ్రయించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి