చంద్రబాబు, నారాలోకేష్‌ల‌కి నోటీసులు


టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్ లకు సీబీఐ సోమవారం నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులుపై సీబీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!