చ‌ట్టాల‌ను క‌ఠిన‌త‌రం చేయాలి..


చట్టాల అమలులో రాజకీయ జోక్యం అనవసరమని, చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం గోల్కొండ హాల్‌లో డోన్ట్ డ్రింక్ డ్రైవ్ లోగోను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బార్‌లు, పబ్‌లు వేళలను కుదించాలని ఆయన అన్నారు. 2004-2009 వరకు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని డీఎల్ అన్నారు. తప్పు చేసిన వారు మంత్రి అయినా, అధికారి అయినా ఒకటే అని ఆయన వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమే అని డీఎల్ పేర్కొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!