షిఫ్టుల వారీగా ముఖ్యమంత్రులు

తెలుగుదేశం నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి లో ఛమత్కారం చాలా ఉంది.చిరంజీవి తనను ప్రజలు ముఖ్య మంత్రిగా నిజజీవితంలో చూడాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించడంపై రేవంత్ స్పందించారు. రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులను పెట్టుకుంటే బెటర్ అని వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవి ముగ్గురు మూడు ఎనిమిది గంటల చొప్పున ముఖ్యమంత్రి పదవి నిర్వహిం చడం ద్వారా వారి పదవుల సమస్యలను పరిష్కరించుకో వచ్చని ఆయన అన్నారు.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి , అలాగే కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా భారీ ఎత్తున సొమ్ము సంపాదించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితిపై రేవంత్ చేసిన విమర్శ అర్ధవంతంగా ఉందనే చెప్పాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!