జ‌నం న‌డ్డి విరిచేందుకు సిద్ద‌ప‌డుతున్న కేంద్రం..!


సంవ‌త్స‌ర‌కాలంలోనే నాలుగు సార్లు పెట్రోలు ధ‌ర‌లు పెంచిన ఘ‌న‌త ద‌క్కించుకున్న కేంద్ర స‌ర్కార్ మ‌రోసారి సామాన్యుల న‌డ్డి విర‌వ‌టానికి సిద్ద‌ప‌డుతోంది.. ఈసారి కేంద్రం చూపు గ్యాస్ సిలిండ‌ర్ల‌పై ప‌డింది.. మామూలు ప‌ది రూపాయ‌లో, ఇర‌వై రూపాయ‌లో పెంచుతూ వ‌చ్చిన కేంద్రం ఈసారి ఏకంగా ఒక సిలిండ‌ర్‌పై 150 రూపాయ‌లు పెంచ‌డానికి సిద్ద‌ప‌డుతోంది.. అంతేకాదు డీజిల్‌పై కూడా లీట‌రుకు 9 రూపాయ‌లు పెంచేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది.. కిరోసిన్ లీట‌రుకు 1 రూపాయి పెంచ‌బోతోంది.. ఇప్ప‌టికే నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు ఆకాశానికంటడంతో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాలు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటూ ఇప్పుడు ఏకంగా వంట‌గ్యాస్‌పై 150 రూపాయ‌ల భారం వేయ‌డానికి సిద్ద‌ప‌డ‌డం అత్యంత అమానుషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!