జయలలితకు జైకొట్టిన చంద్రబాబు

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోపు రాజకీయ పునరేకీరణ జరిగి తృతీయ ఫ్రంట్ ఏర్పడే అవకాశం ఉందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెప్పిన జోస్యాన్ని టీడీపీ అద్యక్షుడు చంద్రబాబునాయుడు జైకోట్టి సమర్ధించారు.   కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణలతో రోజురోజుకూ దిగజారిపోతోందని, బీజేపీ పరిస్థితి మెరుగ్గా లేదని అన్నారు.
ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీలు బాగా పనిచేస్తున్నాయన్నారు. జాతీయ స్థాయిలో యునైటెడ్ ఫ్రంట్  ఏర్పాటుకు చొరవ చూపిస్తున్న టీడీపీ, అన్నాడిఎంకె వంటి భావసారూపత్య ఉన్న పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తృతీయ ఫ్రంట్ ఏ సమయంలోనే ఏర్పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!