<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> అనంత పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగలో అపార నిధినిక్షేపాలు దొరకడంతో ఇప్పుడు అందరి కళ్లు అటే పడ్డాయి. తరగని సంపద ఉన్నదని సంతృప్తి చెందుతున్నా మేకానీ, అదంతా ఎలా వచ్చిందో ఆలోచించడంలేదు. అనేక యుద్ధాలు, రక్తపాతాలు, పసిగుడ్డు తల్లుల శాపనార్ధాల ఫలితంగా కూడా సంపద ఈ నేలమాళిగలో పోగయింది. ఈ మాట గట్టిగా అంటే, నేనేదో హేతువాదిననో, దేవుడికి తీరని అన్యాయం చేస్తున్నాననో అనుకోవచ్చు. అలాంటి ఉద్దేశాలు, ఇమేజ్ లు నాకు లేవు. ఉన్నదల్లా, వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావలన్న తపనమాత్రమే. ఇప్పటికే రెండు పార్ట్స్ చదివే ఉంటారు. ...
పెద్ద పోటుగాడొచ్చాడండీ. ఆరోగ్యశ్రీలో జరుగుతోన్న అవినీతి గురుంచి ఆ మహానుభవునికి రెండుమూడు మెయిల్స్ పంపాను. మెయిల్స్కే సమాధానం చెప్పనివాడు ఫేస్బుక్లో ప్రొఫైల్ పెట్టి ఏమి పొడుస్తాడు?
రిప్లయితొలగించండిఈ ఫేస్ బుక్ అకౌంట్ ఎవరో చూస్తూ ఉంటారు. పేరు కిరణ్ కుమార్ రెడ్డిది అయి ఉంటుంది.
రిప్లయితొలగించండిPraveen, ఎంత అవినీతి జరిగినా ఆరోగ్య శ్రీ అనెది ఒక అన్టచబుల్ పథకం. దాన్ని ఎవరూ తాకలేరు.
అవినీతిపరులని మేపడానికి ప్రభుత్వానికి డబ్బులు చెట్లకి మొలుస్తాయా? వీళ్ళని మేపడానికి రాష్ట్ర ప్రభుత్వం దొంగ నోట్లు ప్రింట్ చేస్తుందా?
రిప్లయితొలగించండిఆ ప్రొఫైల్ పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి కాదు. తన PA చేత పెట్టించి డబ్బింగ్ చెప్పిస్తున్నాడు.
రిప్లయితొలగించండి