బాబుతో బాబా భేటీ


ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ మంగళవారం ఉదయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తో భేటీ అయ్యారు. తనకు రాజకీయ అధికారం అవసరం లేదని, నిశ్వార్ధ రాజకీయాలు కావాలని, రామ్ దేవ్ బాబా అన్నారు. తమ పోరాటం అంతా అవినీతిపైనేనని, విదేశీ బ్యాంకుల్లో రూ. రెండు లక్షల కోట్ల నల్లధనం ఉందని ఆయన అన్నారు. నల్లధనం వెలికితీత, అవినీతి అంశాలపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా లేవనెత్తాలని చంద్రబాబుబాబును రామ్‌దేవ్‌బాబా కోరారు. ప్ర‌స్తుతం అవినీతి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూ ఏకంగా త‌న సంప‌ద‌పై సిబిఐ విచార‌ణ‌ని ఎదుర్కొంటున్న వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భ‌విత‌వ్యం ఏమిటో తెలియ‌నుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!