తెలంగాణ‌లో మ‌ళ్లీ బంద్‌..!


తెలంగాణ ప్రజ‌ల‌కు మ‌ళ్లీ బంద్ భారం ప‌డ‌నుంది.. ఆమరవీరుల అంతిమ‌ యాత్ర హక్కులను కాలరాస్తు న్నదని బావిస్తూ రేపు తెలంగాణ ప్రాంత బంద్‌ కు పిలుపునిచ్చింది పోలిటికల్‌ జేఎసి. మరోవైపు ఉద్యోగుల సమ్మె పై రాష్ట్ర ప్రభుత్వం ఫాసిస్టు గా వ్యవహారిస్తుందని ఆరోపించిన జేఎసి ఛైర్మన్ కోదండ‌రామ్ రేపటి బంద్‌ ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్‌ల ప్రభావం వ‌ల్ల సామాన్య ప్రజ‌లు తీవ్ర ఇబ్బందుల‌కి గుర‌వుతార‌ని తెలిసికూడా ప్రభుత్వం స‌మ‌స్యలు తీవ్రరూపం దాల్చి బంద్‌ల దాకా వ‌చ్చేవ‌ర‌కు చూడ‌డం దారుణం.. కొంత‌లోకొంత‌..రేపు ఈ బంద్‌ని రైల్వేకు మిన‌హించ‌డం ఊర‌ట క‌లిగించే అంశం..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!