నిజాయితీలో నేనే నెంబ‌ర్‌వ‌న్‌


అని అంటున్నాడు వైఎస్‌. జ‌గ‌న్‌. ఆయ‌న క‌ర్నూలు జిల్లాలో త‌న ఓదార్పు యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడారు. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల్లో ఏ నాయ‌కుడిలో నేని నిజాయితీ త‌న వ‌ద్ద ఉంద‌ని త‌న‌ని తాను స‌మ‌ర్థించుకున్నారు. త‌న‌పై ఉన్న సిబిఐ కేసుతో త‌న‌ని ఇర‌కాటంలో పెట్టాల‌ని, త‌న‌ని, త‌న త‌ల్లిని అప్ర‌తిష్ట‌పాలు చేయాల‌ని, సి.ఎం. కిర‌ణ్‌, చంద్ర‌బాబు లు కుట్ర‌ప‌న్నుతున్నార‌ని విమ‌ర్శించారు. త‌న‌కి త‌న త‌ల్లికి, వైఎస్ ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీర్వాదాలతో పాటు త‌నని ప్రేమించే మంచి మ‌నుషుల అండ ఉన్నంత కాలం త‌న ప్ర‌త్య‌ర్థులు ఎంత‌మంది ఎన్ని ర‌కాలు త‌న‌ని దెబ్బ కొట్ట‌డానికి చూసినా త‌న‌కి ఏమీ కాద‌ని, వ‌చ్చే ఎల‌క్ష‌న్ల‌లో భారీ మెజారిటీతో నెగ్గి అధికారంలోకి వ‌స్తామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. జ‌గ‌న్ త‌న ప్ర‌స‌గంలో తన‌ని తాను నిజాయితీ ప‌రుడ‌ని స‌ర్టిఫికెట్ ఇచ్చుకుంటే స‌రిపోతుందా…? ఆయ‌న ఎంత నిజాయితీ ప‌రుడో, ఆయ‌న అక్ర‌మాల‌కు, అన్యాయాల‌కు పాల్ప‌డ‌కుండా నిజాయితీగా ఆయ‌న ఆస్తులు కూడ‌గ‌ట్టుకున్నాడో సోమ‌వారం రోజు తెలిసిపోతుంది..

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!