బాబా ఫోటో నుంచి తేనె ! మెదక్ లో వింత

AA

మెదక్‌ పట్టణంలో ఓ వింత చోటుచేసుకుంది. ఆజంపూర్‌ వీధిలోని ఓ ఇంట్లో సత్యసాయి పోటో నుంచి తేనే కారుతుండటంతో యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. రవీందర్‌, రుక్మిణి అనే దంపతులు సాయి మందిరానికి వెళ్లి భజన చేసి వచ్చిన తర్వాత ఈ వింత చోటుచేసుకుంది. తేనేతో పాటు ఇంటినిండా సువాసనలు వెదజల్లుతుండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బాబా అనారోగ్యానికి గురైన తర్వాత ఎక్కడో ఓ చోట ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!