అన్నాకు మద్దతుగా లాయర్ల నిరశన దీక్ష

అవినీతిని సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు జన్ లోక్ పాల్ బిల్లు ఒక్కటే ఏకైక మార్గమని హైకోర్టు న్యాయవాది బండారు వీరమల్లయ్య అన్నారు. వెయ్యిమైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందనీ, అన్నా హజారే ప్రారంభించిన ఉద్యమ స్ఫూర్తితో భవిష్య తరాల వారికి బంగారు భారత్ ను  అందించవచ్చని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో బండారుతో పాటుగా మరో న్యాయవాది ఎస్.వి.ఎస్.కృష్ణప్రసాద్, సంఘసంస్కర్త ఒవిఎస్ ప్రసాదరావు శనివారంనాడు నిరశనదీక్షలో పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటి నాగభూషణ రావు దీక్ష విరమణ అనంతరం వారిని అభినందించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!