నల్లధనం 25లక్షల కోట్లు


నల్ల ధనం వెలికితీయాలనీ, విదేశీ బ్యాంక్ ల్లో ఖాతాలు తెరిచి నల్లధనం దాచుకున్న 780 మంది భారతీయుల పేర్లు ప్రజలకు తెలియజెప్పాలని బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ లోక్ సభలో బుధవారంనాడు ప్రభుత్వాన్ని కోరారు. నల్లధనంపై ప్రవేశపెట్టిన వాయిదాతీర్మానంపై అద్వానీ స్పందించారు.
నల్ల కుబేరులు దాచిన మొత్తం 25లక్షల కోట్లకు చేరింది. పన్నులు ఎగవేస్తూ విదేశీ బ్యాంకుల్లో డబ్బు నిల్వచేసిన 780 మంది పేర్లను ఈ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. దీంతో యూపీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతూనే ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!