గాలికి మ‌ళ్లీ చుక్కెదురే..!


ఓఎంసీ కేసులో గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిల జ్యుడిషియల్ రిమాండ్ ను జనవరి 12వ తేదీ వరకూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంపొడిగించింది. చంచలగూడ జైల్లో ఉన్న వీరిని న్యాయమూర్తి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు.  కాగా తన తల్లి వర్థంతికి హాజరయేందుకు రెండు రోజులు అనుమతి ఇవ్వాలంటూ గాలి జనార్దనరెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో బళ్లారిలో జరిగే ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతి కోరుతూ వేసిన ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!