ప‌టోళ్ళ గోవ‌ర్థన్ రెడ్డి దారుణ హ‌త్య


పరిటాల రవి హత్య కేసులో నిందితుడు పటోళ్ల గోవర్థన్‌రెడ్డి(50) ఆబిడ్స్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యారు. ఆటోలో వెళుతున్న ఆయనను ముగ్గురు దుండగులు కత్తులతో నరికి చంపారు. కొద్ది నెలల క్రితమే ఆయన చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. రంగారెడ్డి జిల్లా తాండూరు చెందిన ఆయన విప్లవ దేశభక్త పులులు(ఆర్‌టీపీ) అనే సంస్థను స్థాపించి, నడిపారు. పటోళ్ల గోవర్థన్‌రెడ్డి హత్య వెనుక పరిటాల అనుచరులు పోతుల సురేష్, చమన్ పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!