ఉనికి కోసం బాబు పాట్లు


పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన గురువారం చంద్రబాబుకు సవాల్ విసిరారు. తెలంగాణ సాధన కోసం అధిష్టానంపై ఒత్తిడి కొనసాగిస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. బాబుకు చిత్తశుద్ది ఉంటే చిదంబరానికి తెలంగాణపై లేఖ ఇవ్వాలన్నారు. టీడీపీ-టీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణపై స్పష్టత లేదని మంత్రి పేర్కొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!