కోమ‌టిరెడ్డిని ఓదార్చిన జ‌గ‌న్‌


మాజీ మంత్రి కోమటిరెడ్డి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం ఉదయం పరామర్శించారు. రెండు రోజుల క్రితం ఔటర్‌ రింగ్‌రోడ్‌లో జరిగిన కారు ప్రమాదంలో కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి చనిపోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించిన జగన్ ఆయనకు ధైర్యం చెప్పారు. జగన్ తోపాటు వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు కూడా పరామర్శించిన వారిలో ఉన్నారు. ప్రతీక్‌ లేని లోటు ఎవరూ పూడ్చలేరని, అయితే అధైర్యపడొద్దని కోమటిరెడ్డికి జగన్‌ సూచించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!