రాష్ట్రాన్ని మాఫియా ఏలుతోంది..!


మద్యం మాఫియా రాష్ట్రాన్ని ఏలుతోందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ప్రభుత్వానికి, డెకాయిట్లకి మధ్య తేడా లేదన్నారు. ఏసీబీ దాడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం మాఫియాకు వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళను చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సీపీఐ నేతలు విశాఖలో ర్యాలీ చేపట్టి, అనంతరం ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!