చంద్రబాబు, జగన్ లు తోడుదొంగలా!


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వై.ఎస్. ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కి మధ్య అవిశ్వాసం రగడ జరుగుతుంటే, ఇప్పుడు ఆ వివాదంలో కాంగ్రెస్ కూడా తనవంతు పాత్ర పోషించడానికి ఉత్సాహపడుతోంది. ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.అసలు అవిశ్వాసం గురించి వస్తున్న ప్రకటనలను పట్టించుకోవద్దని ఆయన సూచించారు. కాగా ఛీఫ్ విప్ బట్టి చంద్రబాబు, జగన్ లు దొంగలు,దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుటిలంగా యత్నిస్తున్నారని ఆయన విమర్శిం చారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!