పోస్ట్‌లు

jayalalitha anna dmk tamilnadu chief minister jayalalitha property bangalore court tamilnadu news tamilnadu political news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కోర్టుకు హాజరైన జయలలిత

చిత్రం
ఆదాయం కన్నా అక్రమంగా రూ.66 కోట్ల ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత విచారణ నిమిత్తం మంగళవారం బెంగళూరు కోర్టుకు హాజరయ్యారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చ టంతో నేటి విచారణకు తప్పనిసరిగా హాజరు కావల్సి వచ్చింది.  ప్రతిసారి విచారణకు మినహాయింపు పొందుతూ వచ్చిన జయలలిత గత నెల 20,21 తేదీల్లో మొదటిసారి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై 1200 ప్రశ్నల్లో 570 ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చారు. కాగా ఆమె రాక సందర్భంగా పరప్పన అగ్రహార జైల్లోని కోర్టు చుట్టుపక్కల కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.