పోస్ట్‌లు

yadyurappa gali brothers gali janardhan reddy karnataka political news karnataka political articls political hot gossips hot news hot articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మైనింగ్ కింగ్‌కి ఎదురుగాలి..

చిత్రం
మైనింగ్ కింగ్‌గా పేరు సంపాదించుకున్న కర్ణాటక మంత్రి గాలి జ‌నార్థ‌న్‌రెడ్డికి ప్ర‌స్తుతం ఎదురు గాలి వీస్తోంది.  గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బళ్లారి గనుల డబ్బంతా ఎటు వెళ్లిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వాధి కారులకు వెల్లడించిన సొమ్ము కన్నా ఎక్కువ స్థాయిలో లావాదేవీలు జరిగాయని అక్రమ మైనింగ్‌పై తుది నివేదిక తెలియజేస్తోది. ఆ సొమ్ము విషయంలో గాలి సోదరులు పన్ను ఎగవేతకు, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకొడా మాదిరిగానే గాలి బ్రదర్స్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్న 215.12 కోట్ల రూపాయల విషయంలో ఐటి శాఖ దర్యాప్తు చేసి కచ్చితమైన నష్టాన్ని అంచనా వేసి, భారత్‌కు ఆ డబ్బును రప్పించే ఏర్పాట్లు చేయాలని నివేదిక సూచించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) నుంచి అక్రమంగా విదేశాలకు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, మంత్రి శ్రీరాములు తరలించారని యువి సింగ్ నేతృత్వంలోని అధికారులు కనిపెట్టారు. ఇప్ప‌టికే గాలి జ‌నార్థ‌న్‌రెడ్డిపై ఎన్నో ఆరోప‌ణ‌...

టెలికాం క‌న్నా మైనింగ్ స్కామే పెద్ద‌ది..

చిత్రం
టెలికం రంగాన్ని దెబ్బ తీసిన 2జి స్కామ్ కన్నా 16,085 కోట్ల మైనింగ్ స్కామ్ అతి పెద్దదని క‌ర్నాట‌క‌ కాంగ్రెసు అధికార ప్రతినిధి బికె హరిప్రసాద్ తీవ్రంగా విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తిపై లోకాయుక్త అభియోగం మోపినా కూడా ఇంకా ఆయ‌న సిఎం. కుర్చీని విడ‌వ‌కుండా కూర్చోవ‌డం భావ్యం కాద‌ని, నైతిక బాధ్య‌త వ‌హించి వెంట‌నే సి.ఎం. ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్న డిమాండ్ క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప వ్య‌తిరేకుల నుండి బ‌లంగా వినిపిస్తోంది.. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కన్నా కర్ణాటక మైనింగ్ స్కామ్ పెద్దదని కాంగ్రెసు పార్టీ అంటోంది. లోకాయుక్త సంతోష్ హెగ్డే ముఖ్యమంత్రి యడ్యూరప్పను, ఆయన కుటుంబ సభ్యులను తప్పు పట్టిన నేపథ్యంలో కర్ణాటక మైనింగ్ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేయించాలని కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసింది. యడ్యూరప్పను రాజీనామా చేయాలని బిజెపి చేసిన డిమాండ్ ఆలస్యమైందని, ఆ చర్య సరిపోదని ఆయన అన్నారు. ఏది ఏమ‌యిన‌ప్ప‌టికీ తాను ముఖ్య‌మంత్రి పీఠం నుండి దిగ‌బోన‌ని భీష్మించుకు కూర్చున్న య‌డ్యూర‌ప్ప భ‌విత‌వ్యం ఎలా ఉంటుందో కొద్ది రోజుల్లో తేలిపో...