జగన్ కేసులో సరికొత్త మలుపు
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కి చెందిన కంపెనీలలో పెట్టుబడులు పెట్టినవారు ప్రభుత్వం నుంచి ప్రయో జనాలు పొందడం వల్లనే పెట్టారా? ఇది ఎలా నిరూపించాలి? దీనిపై ఎవరు ఆధారాలు ఇవ్వాలి? సాక్షి మీడియా కు చెందిన ప్రతినిధులు చేసిన ఒక సరికొత్త వాదన తెరపైకి తెచ్చిందని తెలిసింది. సాక్షి మీడి యాలోకాని,జగన్ ఇతర కంపెనీలలోకాని పెట్టుబడులు పెట్టినవారెవరికైనా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు చేకూరాయా? అందుకే పెట్టుబడులు పెట్టారా అన్నది ప్రభుత్వం నుంచే సమాచారం తీసుకోవాలని సిబిఐ వద్ద విచారణకు హాజరైన సాక్ష...