చంద్రబాబు, నారాలోకేష్‌ల‌కి నోటీసులు


టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్ లకు సీబీఐ సోమవారం నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులుపై సీబీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.

కామెంట్‌లు