ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...
ఈ శతాబ్దం నాదీ అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీకి ఒక శతాబ్దం నిండింది. మహాకవి 101వ జయంతి (శనివారం- 30-04-11) వేడుకల సందర్భంగా ఓసారి ఆ మహాకవిని స్మరించుకుందాం. .. కవితా మహర్షి మరో శతాబ్దిలోకి తన చైతన్యకాంతులను ప్రసరింపజేస్తున్నాడు. పాత పదాలకు కొత్త అర్థం కల్పించి కవిత్వానికి దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ . `ఆధునిక కవిత్వం అర్థంకాలేదంటే, ఆధునిక జీవితమే అర్థం కాలేదన్నమాట' అంటూ మోడర్న్ భావాలకు పెద్దపీట వేసిన దీర్ఘదర్శి మహాకవి శ్రీశ్రీ. అందుకేనేమో `పదండిముందుకు, పదండి తోసుకు '- అంటూ మరో ప్రపంచాన్ని ముందస్తుగానే చూపించాడు శ్రీశ్రీ. `రాబోవు యుగం నా యుగం అవుతుంది' అంటూ శాసించిన మహాకవి శ్రీశ్రీ. 1930 వరకు తెలుగుసాహిత్యం తనను నడిపిస్తే, ఆ తరువాత దాన్ని తానే నడిపించానంటూ సగర్వంగా చెప్పుకున్నవాడు శ్రీశ్రీ. అనతికాలంలోనే మహాకవిగా ఎదిగి తెలుగుసాహిత్యంలో మధ్యాహ్న భానుడిలా ప్రకాశించాడు శ్రీశ్రీ. `శ్రీశ్రీకంటే మిన్న- ఏదైనా వుంటే, అది శ్రీశ్రీ కవితే సుమా'- అన్నంతగా శ్రీశ్రీ కవితలు జనహృదయాల్లో నాటుకుపోయాయి. `భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్యగీతాన్ని నేను... స్మ...

కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో పెట్టిందంటే అది తప్పుడు కేసే అయ్యుంటుంది. శిరీష్ నిజంగా కట్నం కోసం వేధించాడంటే నేను నమ్మను. తెలిసి తెలిసి ఎవడూ బంగారు బాతుని చంపుకోడు. చిరంజీవి పోతే అతని ఆస్తిలో శ్రీజకి కూడా వాటా వస్తుంది. భవిష్యత్లో రాబోయే కోట్ల ఆస్తిని కాదని 50 లక్షల కోసం ఎవడు ఆశపడతాడు? అతను తమ స్టేటస్కి చెందినవాడు కాదు కనుక ఎలాగూ వదిలించుకోవడానికి తప్పుడు కంప్లెయింట్ ఇచ్చి ఉంటారు. శిరీష్ 50 లక్షలు అడిగాడంటున్నారు. ఒకవేళ కట్నం అడగాలనుకుంటే కోట్లలో అడగగలడు. 40 కోట్లు బడ్జెట్ పెట్టి ఒక సినిమా తీసే ఫామిలీకి 50 లక్షలు ఒక లెక్క కిందకి రాదు.
రిప్లయితొలగించండిపాపం జమున కూతురి పెళ్ళి పెటాకులైనప్పుడు ఎన్ టి వి వాళ్ళు, ఆ విడిపోయిన జంటను లైవ్లో ఒకళ్ళతో ఒకళ్ళని మాట్లాడించి, తమ రేటింగ్ పెంచుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళని కూడా ఏ టి వి 9 వాడో పుణ్యం కట్టుకుంటాడేమో. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు పాపం. ఏమైనా మీడియా వళ్ళకు కష్టంగానే ఉన్నది-ఇలాంటి చచ్చు పుచ్చు వార్తలు పోగేసి వ్రాయటానికి, చూపించటానికి.
రిప్లయితొలగించండి